Top News

నటి సౌందర్య మరణించిన 22 ఏళ్ల తర్వాత ఫిర్యాదులో మోహన్ బాబు పేరు

దక్షిణ భారత ప్రముఖ హీరోయిన్ సౌందర్య ప్రాణాలు తీసిన విషాద విమాన ప్రమాదం జరిగిన ఘటనలో 22 ఏళ్ల తర్వాత, నటుడు మోహన్ బాబుపై కొత్త ఫిర్యాదు…

లొకేషన్‌లో డూప్‌ ప్రస్తావన రాకూడదు-ఇది సందీప్‌రెడ్డి కండిషన్?

ఫౌజీ, ది రాజాసాబ్‌ సినిమాల షూటింగుల్లో హీరో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్‌, ప్రీప్రొడక్షన్‌ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.…

కాశీ పట్టణాన్ని తలపించేలా సెట్స్‌తో మహేష్ సినిమా?

మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న జంగిల్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నిర్మాణం నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథాంశాలతో వెండితెరపై మ్యాజిక్‌…

సల్మాన్ ఖాన్, రష్మిక ‘సికందర్’ పాట భం భం భోలేతో హోలీ మూడ్‌

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న నటించిన సికందర్‌లోని కొత్త పాట భం భం భోలే మంగళవారం విడుదలైంది. ఈ పాట హోలీకి ముందు పండుగ మూడ్‌ను సెట్…

దక్షిణాది సినిమాలు ఎందుకు డామినేట్ చేస్తున్నాయో అర్థం కావడం లేదు: జావేద్ అక్తర్

దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలో ఎందుకు వృద్ధి చెందుతున్నాయని జావేద్ అక్తర్ ప్రశ్నించగా, హిందీ సినిమాలు లోపభూయిష్టంగా తీయడం, కఠినతరమైన లెక్కలు లేవు సీన్స్ తీయడంలో, OTT మోడల్,…

‘ఓదెల 2’ను ముంబైలో ప్రమోట్ చేయనున్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఓదెల 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది కథను…

ఆగిన ‘వార్ 2’ షూటింగ్.. హృతిక్‌కి గాయం..

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌కి వార్ 2 షూటింగ్‌లో గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ని నిలిపివేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ న‌టుడు హృతిక్‌…

నందినిరెడ్డితో సామ్ ముచ్చటగా మూడోసారి..!

స్టార్ బ్యూటీ సమంత, టాలీవుడ్ ద‌ర్శ‌కురాలు నందినిరెడ్డితో మళ్లీ చేతులు క‌ల‌ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వీరిద్దరి కలయికలో వచ్చిన జబర్దస్త్, ఓ బేబీ  సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న…

తారక్‌ కోసం కొత్త టైటిల్‌ ‘రాక్‌’?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు తారక్‌. అందుకే సినిమాల సెలక్షన్‌లో కూడా ఆచితూచి ముందుకెళ్తున్నారాయన. పూర్తిస్థాయి బాలీవుడ్‌ సినిమా ‘వార్‌ 2’లో ఆయన నటించడానికి…

రంభ తిరిగి సినిమాల్లోకి..

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రంభ మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ముప్పై ఏళ్ళ క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది…