హీరో సైఫ్ అలీ ఖాన్ తన బాంద్రా నివాసంలో ఒక చొరబాటుదారుడిచే కత్తిపో’ట్లకు గురైన తర్వాత తన కుమారుడు తైమూర్ అలీ ఖాన్, భార్య కరీనా కపూర్ ఖాన్ మొదటిసారి జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. సంఘటన తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో, హీరోని కొడుకు తనను ‘చనిపోతున్నావా’ అని అడిగాడని వెల్లడించాడు. సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన తర్వాత తైమూర్, కరీనాకపూర్ ప్రతిచర్యను షేర్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో, అతను తైమూర్ (కొడుకు) నాన్న చనిపోతాడేమోనని భయపడుతున్నాడని చెప్పాడు. కరీనా ‘పిచ్చిగా అందరికీ ఫోన్లు చేస్తోంది’ అని కూడా చెప్పాడు. బాంద్రా నివాసంలో జరిగిన దాడి తరువాత కత్తిపోట్ల నుండి కోలుకుంటున్న నటుడు సైఫ్ అలీ ఖాన్, ఈ సంఘటనపై తన కుమారుడు తైమూర్ అలీ ఖాన్, భార్య కరీనా కపూర్ ఖాన్ స్పందన గురించి చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో, నటుడు తన కష్టాలను వివరించాడు, తైమూర్ తన తండ్రి చనిపోతాడేమోనని భయపడుతున్నాడని వెల్లడించాడు.
- February 10, 2025
0
112
Less than a minute
Tags:
You can share this post!
administrator


