యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31వ సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు నిర్మాతలు. ఈ నెల 22 నుంచి తారక్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.

- April 9, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor