Top News

ఇండో-పాక్ ఉద్రిక్తతల మధ్య భారత సైన్యంకి సపోర్ట్‌గా అనుష్క శర్మ, విరాట్‌ల పోస్ట్..

ఆపరేషన్ సింధూర్ అనే కోడ్-నేమ్‌తో పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద కేంద్రాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడి తర్వాత, అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన నోట్‌లో భారత…

మలయాళ నటుడు వినాయకన్ మద్యం మత్తులో హోటల్‌లో విధ్వంసం ఆపై అరెస్టు..

కేరళలోని ఒక హోటల్‌లో మద్యం మత్తులో విధ్వంసం సృష్టించినందుకు మలయాళ నటుడు వినాయకన్‌ను అరెస్టు చేశారు. కేరళ పోలీసు చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత…

జ‌మ్మూలో జవాన్ డ్యూటీ చేస్తున్న క‌మెడియ‌న్ తండ్రి..

పహల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త్ ఆపరేషన్ సింధూర్ చేప‌ట్టింది. దీంతో ప‌రిస్థితులు తీవ్రస్థాయికి చేరాయి. భారత్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది.…

భారత సైన్యం శౌర్యానికి కంగనా రనౌత్, సెలబ్రిటీలు సెల్యూట్..

గత 24 గంటల్లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు,  వరుస క్షిపణి దాడుల మధ్య, అనేకమంది ప్రముఖులు భారత సైన్యం  ధైర్యాన్ని ప్రశంసించారు, సరిహద్దు సమీపంలో…

కొత్త సినిమా -కర్మణ్యే వాధికారస్తే..

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్‌ మహేంద్ర కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్‌దీప్‌ చల్లపల్లి దర్శకుడు. డీఎస్‌ఎస్‌ దుర్గాప్రసాద్‌ నిర్మించారు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.…

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో సినిమా?

ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారాయన. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ మొదలు…

భార‌త సైన్యంపై న‌మ్మ‌కం ఉంది అన్న అనుప‌మ్ ఖేర్

భారత్ – పాకిస్థాన్ మధ్య భీక‌ర‌ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్థాన్ ఇండియాలోని 15 నగరాలపై దాడులు చేస్తుంటే, భారత్, పాక్ లోని 9 నగరాలపై దాడుల‌కి దిగింది.…

‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’ ఈ నెల 14న రిలీజ్

జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ ఛేంజ్‌’. బెర్ల్‌ సింగర్‌, సిద్ధార్థ్‌ రాజశేఖర్‌, సురేంద్రన్‌ జయశేఖర్‌ తదితరులు ప్రధాన…

‘అత్తరు సాయిబు’ రోల్ పోషిస్తున్న మంచు మనోజ్..

మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ నటించిన ‘భైరవం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ‘మిరాయ్‌’లో విలన్‌గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ రెండు సినిమాలు…

ప్రెగ్నెన్సీపై నెట్టింట జోరుగా ప్ర‌చారాలు.. క్లారిటీ ఇచ్చిన శోభిత

ఇటీవ‌ల చాలామంది సెల‌బ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక వారు పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు నెట్టింట తెగ ప్ర‌చారాలు సాగుతున్నాయి. శోభితా ధూళిపాళ్ల‌ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్త‌లు…