టాలీవుడ్ హీరో అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా దర్శకుడు శనేయిల్ డియో తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక రిలీజ్ డేట్ కూడా అలా సస్పెన్స్ గానే ఉండగా ఫైనల్గా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ని లీడ్ జంటపై ఓ పోస్టర్తో రివీల్ చేశారు. దీనితో వచ్చే ఏడాది మార్చ్ 19న తెలుగు, హిందీ, భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారు ఇంకొంత సమయం వేచి ఉండక తప్పదు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.
- October 28, 2025
0
5
Less than a minute
You can share this post!
editor

