హీరో అల్లు అర్జున్ మరి కాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానాకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పుష్ప ప్రీమియర్…
సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి…
దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ అఖండ విజయంతో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో పుష్పరాజ్ హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో…
హైదరాబాద్లో జరిగిన పుష్ప 2 ప్రీమియర్కు అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలివచ్చారు, అయితే తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలను బలిగొన్నప్పుడు సంఘటన విషాదకరంగా మారింది.…