Movie Muzz

movie muzz

‘విలువలు’ ముసుగులో కళను చంపొద్దు.. తరుణ్ భాస్కర్

హాలీవుడ్ నుండి వ‌చ్చిన సూప‌ర్‌మ్యాన్  సినిమాలోని ప‌లు సన్నివేశాల‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క‌త్తిరించ‌డంపై టాలీవుడ్ ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ…

‘మై బేబీ’ జులై 18న గ్రాండ్ రిలీజ్

ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘డి.ఎన్.ఎ’ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తోంది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి…

నాటి అందాల న‌టి స‌రోజా దేవి కన్నుమూత‌

కోట శ్రీనివాస రావు మ‌ర‌ణ వార్త మ‌రిచిపోక ముందే ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి వ‌యోభారంతో కన్నుమూశారు.…

మ‌రోసారి ప‌వన్ క‌ళ్యాణ్‌ని ప్ర‌శ్నించిన ప్ర‌కాష్ రాజ్..

పవన్ కళ్యాణ్ ఒకప్పుడు “ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించడానికీ ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు ఆయనే నటుడు ప్రకాష్ రాజ్. పవన్…

కోలీవుడ్ ఇండ‌స్ట్రీ ఒక స్టంట్ మాస్ట‌ర్‌ను కోల్పోయింది..

తమిళ సినిమా పరిశ్రమలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆర్య హీరోగా, పా …

ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో..?: విజయ్‌

తమిళనాడు  రాష్ట్రంలో అజిత్‌ కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు కస్టోడియల్ డెత్  సంచలనం రేపింది. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో…

నటనలో జీవించిన కోట ఇక లేరు.. 

ప్రముఖ నటులు వారి వారి సంతాపాలు తెలిపిన విధం: ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను మొదలుపెట్టాం. అనంతరం కోటగారు ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో…

పెళ్లి అంటేనే భయం వేస్తోంది: శ్రుతి హాసన్

పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది త‌మిళ, తెలుగు హీరోయిన్, సింగ‌ర్‌ శ్రుతి హాసన్. వివాహ బంధం పట్ల తనకు భయం వేస్తోందని, అందుకే ఇప్పట్లో పెళ్లి…

డిసెంబర్‌ 25న ‘డెకాయిట్‌’ రిలీజ్..

అడివి శేష్‌ ‘డెకాయిట్‌’ గ్లింప్స్‌ సినిమాపై విపరీతమైన బజ్‌ క్రియేటయ్యేలా చేసింది. ఇదిలావుండగా.. హీరోయిన్ మృణాళ్‌ ఠాకూర్‌ ఈ సినిమాకు సంబంధించి చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం…

కపిల్‌ శర్మ కేఫ్‌పై కాల్పులు..

బాలీవుడ్‌ కమెడియన్‌, నటుడు కపిల్‌ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేఫ్‌ నిర్వాహకులు తాజాగా స్పందించారు.…