Top News

ఖలేజా సినిమాను ఫ్యాన్స్ చంపేశారు.. నిర్మాత సి కల్యాణ్‌

 బాక్సాఫీస్ వద్ద మహేష్‌బాబు అభిమానులే స్వయంగా ఖలేజా  సినిమాను చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు సినిమా నిర్మాతల్లో ఒకరైన సి కల్యాణ్‌. మహేష్‌బాబు  అభిమానులు ఇప్పుడు మాత్రం…

4 గంటల్లోనే వీరమల్లు డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్

చాలా రోజులు తర్వాత తెలుగు సినిమా నుండి రిలీజ్‌కి రాబోతున్న భారీ చిత్రమే “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఈ…

తమిళ దర్శకునికి ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్?

ప్రస్తుతం నటుడు రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సాలిడ్ మాస్ సినిమా “పెద్ది” గురించి అందరికీ తెలిసిందే. అయితే భారీ అంచనాలు…

రామాయణ సినిమా కోసం హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్..

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ సినిమా “రామాయణ” సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ…

ఆగ‌స్టు 27న రిలీజ్ ర‌వితేజ ‘మాస్ జాత‌ర’

హీరో రవితేజ ఇటీవల కాలంలో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ‘ధమాకా’ తర్వాత ఆయనకు పెద్ద హిట్ దక్కలేదు. గతేడాది విడుదలైన ఈగల్, మిస్ట‌ర్…

ఉప్పి కల్ట్ క్లాసిక్స్‌పై సుకుమార్ వ్యాఖ్యలు

కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు  తెలుగు దర్శకుడు సుకుమార్. ఉపేంద్ర తెరకెక్కించిన కొన్ని ‘కల్ట్ క్లాసిక్’ చిత్రాలను తాను దర్శకత్వం వహించి ఉంటే,…

కమల్ హాసన్ ప్రశంసలపై స్పందించిన‌ నాని

హీరో కమల్ హాసన్ మరో హీరో నాని పట్ల చూపిన అభిమానం ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. నానిపై కమల్ హాసన్ పరోక్షంగా…

గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జూన్‌ 14న..

తెలుగు రాష్ట్రాల‌లో 14 ఏళ్ల తర్వాత సినీ పుర‌స్కారాల సంబురం నెల‌కొంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్…

ఇమ్రాన్ హష్మీ వ‌ల్ల ఓజీ షూటింగ్‌కి బ్రేక్‌..

ప‌వ‌న క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా షూటింగ్…

14 ఏళ్ల తర్వాత గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులు సంబురం

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొన్నది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ అవార్డులను  ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.…