Top News

తిరుమల స్వామి వారిని దర్శించుకున్న  సమంత

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత నిర్మాణంలో రాబోతున్న తాజా సినిమా ‘శుభం’. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్‌ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం…

సోనాక్షి సిన్హా తన సోదరుడు కుష్ సిన్హా దర్శకత్వంలో అరంగేట్రం

సోనాక్షి సిన్హా తన తర్వాత సినిమా ‘నికితా’ రాయ్ కోసం సిద్ధమవుతోంది, ఇది ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకత్వంలో అరంగేట్రం చేస్తోంది. సోనాక్షి సిన్హా సోదరుడు…

మేమేమీ విడిపోవట్లేదు అంటూ గుడ్ న్యూస్ చెప్పిన అమ‌ర్‌దీప్, తేజ‌స్విని..

 బుల్లితెర, వెండితెర అని తేడా లేదు. ఈ మ‌ధ్య కాలంలో విడాకుల వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మంచిగా ఉన్న జంట‌ల‌ని కూడా కొంద‌రు విడ‌దీస్తున్నారు.…

తెలుగు నటుడి కారు అదుపుతప్పి.. పలు వాహనాలు ధ్వంసం, ఇద్దరికి గాయాలు

తమిళనాడు చెన్నైలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తెలుగు నటుడు, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా  కారు బీభత్సం సృష్టించింది. ఎక్కడుతంగల్‌ – చెన్నై ఎయిర్‌పోర్ట్‌…

హీరో అజిత్‌కు రేస్ కార్ డ్రైవింగ్‌లో ప్రమాదం..

త‌మిళ హీరో అజిత్‌కు మరోసారి కార్‌ యాక్సిడెంట్ అయ్యింది. బెల్జియంలోని సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో ఆయన పాల్గొన్నారు. రేస్ సమయంలో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఆయన…

‘జాట్’ టీమ్‌పై ఆరోపణలు.. మతపరమైనవిగా భావించి క్ష‌మాప‌ణ‌లు

బాలీవుడ్ హీరో స‌న్నీ డియోల్ న‌టించిన ఈ సినిమాలో ఒక స‌న్నివేశం మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో హీరో స‌న్నీ డియోల్‌తో పాటు ర‌ణ్‌దీప్…

వచ్చే 3 సినిమాల‌పైనే భారీ అంచ‌నాలు.. ఇవి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయా..!

త్వరలో రానున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాలు డ్రాగ‌న్‌, స్పిరిట్‌, పెద్ది చిత్రాలు ఇండియ‌న్ బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలు దేనిక‌దే…

‘సితారే జమీన్‌ పర్‌’ జూన్‌ 20న రీలీజ్..!

అమీర్‌ఖాన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘తారే జమీన్‌ పర్‌’ (2007) సినిమా స్ఫూర్తివంతమైన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. బాల్యంలో తలెత్తే డిస్లెక్సియా (చదవడం, అభ్యాసం తాలూకు వైకల్యం)…

గోపీచంద్ డైరెక్షన్‌లో బాలకృష్ణ సినిమా

హీరో బాలకృష్ణ కొత్త సినిమా విషయంలో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ఆయన ‘అఖండ-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన దృష్ట్యా ఈ…

దూరదర్శని కలిపింది ఇద్దరిని

సువిక్షిత్‌, గీతిక రతన్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు బి.సాయిప్రతాప్‌రెడ్డి, జయశంకర్‌ రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఈ…